Home » November 16
శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు క