November 29th

    మరో ముందడుగు : మైండ్ స్పేస్ జంక్షన్ మార్గంలో మెట్రో రైలు

    November 22, 2019 / 01:36 AM IST

    హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది. హైటెక్‌ సిటీ నుంచి మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ వరకు మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.  నవంబర్ 29 నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ దీన్

10TV Telugu News