NOVEMBER

    రికార్డు స్థాయిలో…లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

    December 1, 2019 / 11:10 AM IST

    ఆర్థిక మందగమనం నేపథ్యంలోనూ నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. నవంబర్-2019 జీఎస్టీ కలెక్షన్ రూ.1,03,492కోట్లుగా ఉంది. ఇందులో సెంట్రల్‌ జీఎస్టీ వాటా రూ 19,592 కోట్లు కాగా, స్టేట్‌ జీఎస్టీ వాటా రూ 27,144 కోట్లు, ఉమ్మడి జీఎస్టీ రూ 49,028 కోట్లని

    ఇసుకపై స్వయంగా రంగంలోకి దిగిన జగన్ : నవంబర్ లో ఇసుక వారోత్సవాలు

    October 29, 2019 / 01:12 PM IST

    ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష టీడీపీ ఇసుక సరఫరాపై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు.  మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించ

    పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు

    October 21, 2019 / 09:56 AM IST

    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ -18,2019నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్-13,2019న సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు లోక్ సభ,రాజ్యసభ సెక్రటరీలకు సమాచారమిచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై పార�

    అందుబాటులో లేడు: నవంబరు వరకూ ధోనీ దూరం

    September 22, 2019 / 11:01 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్‌కు రెండు నెలల పాటు విరామం తీసుకుని ఆర్మీ క్యాంపుకు ట్రైనింగ్‌కు వెళ్లాడు. క్యాంపు పూర్తి అయినా ఇంకా విధుల్లో చేరకపోవడంతో అభిమానుల్లో ప్రశ్న మొదలైంది. ఆడతాడా లేదా అనే సందేహాలతో పాటు రిటై�

    ఆయన అన్నాడంటే ఏమైనా జరగొచ్చు : అక్టోబర్ లో భారత్-పాక్ యుద్ధం

    August 28, 2019 / 11:27 AM IST

    భారత్-పాక్‌ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్‌తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�

    మన ఫస్ట్ మ్యాచ్ వాళ్లతోనే : T-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్ విడుదల

    January 29, 2019 / 05:18 AM IST

    మెన్స్  టీ-20 వరల్డ్ కప్ 2020 షెడ్యూల్  వివరాలను మంగళవారం(జనవరి 29, 2019) ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్-18న ఆస్టేలియాలో టీ-20 వరల్డ్ కప్ 2020 ప్రారంభమవుతుందని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15వరకు మ్యాచ్ లు జరుగుతాయని ఐసీసీ తెలిపింది.డైరక్ట్ క్వాల�

10TV Telugu News