-
Home » Now Top Stories in India
Now Top Stories in India
మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో పోలింగ్ పూర్తి.. ఈసారి తగ్గిన ఓటింగ్, ఎంత నమోదైందంటే?
November 17, 2023 / 12:19 PM IST
మధ్యప్రదేశ్ లో 71.16 శాతం ఓటింగ్ నమోదు కాగా ఛత్తీస్గఢ్లో 68.15 శాతం ఓటింగ్ నమోదు అయింది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గింది.