NTA JEE Main 2021 Exams

    NTA JEE Main 2021 : జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలు.. తేదీలివే..!

    July 6, 2021 / 08:53 PM IST

    జేఈఈ మెయిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐఐటీ, నిట్ వంటి విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి JEE మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు.

10TV Telugu News