Home » NTR Satha Jayanthi
సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. బహిరంగ సభకోసం 140 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. 350 మంది కూర్చునేలా 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో వేదికను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లో జరిగిన శత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బాలకృష్ణ.. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చి తీరాలి అంటూ..
వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం