Home » Nude Photos
రణవీర్ సింగ్.. బాలీవుడ్ లో విచిత్రమైన ఫ్యాషన్ కి చిరునామా. చిరిగిన బట్టలు, సగం సగం బట్టలు, ఆడవాళ్ళ బట్టలు వేసుకొని ఫొటోలకు ఫోజలు ఇస్తుంటాడు ఈ బాలీవుడ్ స్టార్ హీరో. ఇటీవల రణవీర్ ఒక మ్యాగజైన్ కోసం దిగిన న్యూడ్ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చ
మన సౌర కుటుంబంలో గ్రహాంతర వాసుల గురించి అనేక శతాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతోంది. ఇంతకీ ఏలియన్స్ ఉన్నారా..? ఉంటే వారు మనుషులతో మాట్లాడతారా..? అనే సందేహాలు అందరిలో...
అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారిని తన మాయమాటలతో నమ్మించాడు. క్లోజ్ ఫ్రెండ్ లా వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఫోటోలు పంపించమని అడిగాడు.
కాల్ మీ ఏనీటైమ్ మెసేజ్ పేరిట ఫోన్ కు మెసేజ్ వచ్చింది. ఎవరా అని ఫోన్ చేశాడు. అవతలి నుంచి మంచి కిక్కించే విధంగా అమ్మాయి వాయిస్. సరదాగా చాటింగ్ చేశాడు. మత్తెక్కించే విధంగా ఉండడంతో తొందరలోనే అమ్మాయి వలలో పడిపోయాడు. మధురంగా..వలపుగా మాట్లాడడం...నగ్నం
సోషల్ మీడియా ద్వారా మహిళల ఫొటోలు సేకరిస్తాడు. వాటిని అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పెడతాడు. ఆ తర్వాత తన అసలు రూపం చూపిస్తాడు. ఆ ఫొటోల ద్వారా బెదిరింపులకు పాల్పడతాడు. నూడ్ గా కనిపించాలని డిమాండ్ చేస్తాడు. తన కోరిక త�
వరుసకు అన్న అవుతాడు కదా అని అడగగానే డబ్బు ఇచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. తీరా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి పిలిచి మరీ మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫో
ముగ్గురు మహిళలను బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఆదిలాబాద్ జిల్లా మహిళా జడ్జి, ఉమ్మడి 6వ కోర్టు జడ్జి వై.జయప్రసాద్ రూ.2.60 లక్షల జరిమానా, జీవిత ఖైదు విధించారు.
గుంటూరులో సంచలనం రేపిన న్యూడ్ ఫోటోల బెదిరింపు కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇవాళ మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఏ1, ఏ2లను రెండు రోజులుగా విచారిస్తున్నారు. విచారణలో వారి నుంచి కీలక విషయాలను ర�
గుంటూరులో యువతిపై లైంగికదాడి, న్యూడ్ ఫోటోలు పోస్టింగ్ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇప్పటికే వరుణ్, కౌశిక్ అనే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్నట్లుగా చెబుతున్న మరో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిని గుంట
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. ఎన్నో జంతువులు పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన�