Home » Nuh
హర్యానాలోని నూహ్లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది. ట్రక్కులో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్లో చనిపోయారు. రోల�
హర్యానాలోని నూహ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లగ్జరీ కారు రోల్స్ రాయిస్ను ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
తమ వస్తువులు అన్నీ సర్దుకుని రోడ్లపై నడుస్తూ తమ రాష్ట్రాలకు వెళ్తూ కనపడుతున్నారు.
ఒక ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్లో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. అల్లరి మూకలు ఓ కారుకు నిప్పు పెట్టడంతో అందులో ప్రయాణిస్తున్న న్యాయమూర్తి, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు.