Nunwan base camp

    Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నేడు మళ్లీ ప్రారంభం

    July 11, 2022 / 09:14 AM IST

    సోమవారం ఉదయం నాలుగున్నర గంటలకు పహల్గాం నుంచి 3,010 మంది భక్తులు, బల్తాల్ బేస్ క్యాంపు నుంచి 1,016 మంది భక్తులు తమ యాత్రను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.

    Amarnath Yatra: నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర.. రెండేళ్ల తర్వాత ప్రారంభం

    June 30, 2022 / 12:58 PM IST

    జమ్ము-కాశ్మీర్, నున్వాన్ బేస్ క్యాంపు నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్‌నాథ్ బయలుదేరారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పీయూష్ సింగ్లా జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. తీవ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈసారి గట్టి బందోబస

10TV Telugu News