Home » oath
కేంద్ర మంత్రి వర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా, ముగ్గురు సహాయ మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ...
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
కోహిమాలోని రాజ్భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో నీఫియు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు.
ఇప్పటివరకు ఏపీ గవర్నర్గా కొనసాగిన బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియమితులైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ వర్గాలు అన్ని ఏర్�
జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా నూతన జడ్జీలుగా ప్రమాణం చేశారు. ఐదుగురు నూతన జడ్జీల చేరికతో సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య 27 నుంచి 32కు పెరిగింది.
భారత నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్ఖడ్ నేడు ప్రమాణ స్వీకారం చేయబోతునున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం ఉదయం 11:45కి జగదీప్ ధన్ఖడ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
ఇటీవల జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..గురువారం(అక్టోబర్-7,2021)ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.
గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ సోమవారం(సెప్టెంబర్-13,2021)ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్..భూపేంద్ర పటేల్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.
సుప్రీంకోర్టు చరిత్రలోనే అద్భుత ఘట్టం ఆవిషృతమైంది. అదే ఒకేసారి తొమ్మిదిమంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా వారిలో ముగ్గురు మహిళా జడ్జీలు ప్రమాణం చేయటం విశేషం.
2021, ఆగస్టు 31వ తేదీ మంగళవారం తొమ్మిది మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకోనున్నారు.