-
Home » #ODISerise
#ODISerise
Bangladesh vs India Match: షకీబ్ వచ్చేశాడు.. భారత్తో వన్డే సిరీస్కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్
November 24, 2022 / 11:07 PM IST
భారత్తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు.