Home » odisha labour
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు.