odisha labour

    Guntur : విషాదం.. విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి

    July 30, 2021 / 11:45 AM IST

    గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు.

10TV Telugu News