Home » Odisha Police
SI Recruitment 2025 : ఒడిషా పోలీస్ రిక్రూట్మెంట్ 933 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు కోరుతోంది. ఫిబ్రవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఒడిశా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఢిల్లీ తరహా ఘటన ఒడిశాలో తాజాగా జరిగింది. ఒడిశాలోని గంజాం జిల్లాలోని రుషికుల్య నదిలో 28 ఏళ్ల కార్మికుడు తన 22 ఏళ్ల భార్య గొంతు కోసి చంపి,ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆపై ఆ మృతదేహం ముక్కలను నదిలో పడేశాడు.....
అసత్య ప్రచారం చేస్తుండడం దురదృష్టకరమంటూ తమ ట్విట్టర్ ఖాతాలో పోలీసులు ఓ పోస్ట్ చేశారు.
దొరికిన వారిని దొరికినట్టు చితక బాదారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీచార్జ్లో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
Daughter Killed: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో 58ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సుకురీ గిరీ అనే మహిళ కన్న కూతుర్నే చంపేందుకు రూ.50వేలు ఇచ్చి పురమాయించిందని పోలీసులు చెబుతున్నారు. సుకురీ గిరీ అనే మహిళ ప్రమోద్ జెనా(32) అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు కిరాయ