Home » Odisha-West Bengal coast
తౌటే విధ్వంసం నుంచి కోలుకోకముందే..బంగాళాఖాతంలో మరో అతి తీవ్ర తుపాన్ ఏర్పడింది. ఈ మేరకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది.