Home » Ohio State University
కొంతమందిలో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినే అలవాటు ఉండదు.. నేరుగా మధ్యాహ్నం మిల్స్ తినేస్తుంటారు. కాఫీ, టీ నీళ్లతోనే సరిపెట్టేసుకుంటుంటారు. మరికొంతమందిలో బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు. కానీ, స్కిప్ చేస్తుంటారు.
సెకండ్ వేవ్ లో కరోనావైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. రోజురోజుకి మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలా కరోనావైరస్ మహమ్మారి జనాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇది ఇలా ఉంటే, తాజా�
కొంచెం జ్వరంగా అనిపిస్తే చాలు.. ఒళ్లు నొప్పులు ఉన్నా పారాసెటమాల్ వేసుకుంటుంటారు.. పారాసెటమాల్ తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుందనే అవగాహన ప్రతిఒక్కరిలో ఉండాలంటున్నారు నిపుణులు.. లేదంటే మీ ప్రాణాలకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.. నొప్పుల నివ�