Home » oil compaines
దేశంలో మళ్లీ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆదివారం నుంచి మళ్లీ ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి....
petrol, diesel prices hike again: దేశంలో గత వారం రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 7వ రోజు (సోమవారం, ఫిబ్రవరి 15,2021) కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. నిన్న లీటర్ కు 20 నుంచి 34 పైసలు పెంచిన చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26పైసలు, డీజిల్ పై 29 పైసలు పెంచాయి. �