Home » ola electric mobility
ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సేకరించి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని తమిళనాడు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ-2023ని ఆవిష్కరించింది. ఇందులో
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో గతంలో రతన్ టాటా పెట్టుబడులు పె�