Telugu News » Olympic bronze medalist
ఇండియా స్టార్ షట్లర్.. హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది.