Home » Olympic Gold
భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ ఒలింపిక్ స్వర్ణం అందించిన స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా విజయం మన దేశంలోనే కాదు.. జర్మనీలోని కొన్ని గ్రామాలు కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
'మిల్కా సింగ్ కల నెరవేర్చా.. గోల్డ్ మెడల్ అంకితమిస్తున్నా' ఈ మాటలు చెప్పింది గోల్డ్ విన్నర్ నీరజ్ చోప్రా. శనివారం టోక్యో వేదికగా జరిగిన మెగా టోర్నీ ఒలింపిక్స్ 2020లో స్వర్ణం గెలిచిన తర్వాత చెప్పిన మాటలవి. దిగ్గజ ట్రాక్ అథ్లెట్ కొవిడ్-19 కారణంగా జ�
అంతర్జాతీయ స్థాయి క్రీడా టోర్నీలో స్వర్ణం గెలుచుకోవాలని ప్రతి క్రీడాకారుడి కల. ఏళ్ల తరబడి పరితపించి స్వర్ణం గెలిచిన సమయంలో తనతో పాటు అదే ఫీట్ సాధించిన వ్యక్తితో ఎలా పంచుకోవాలని సందిగ్ధపడుతుంటారు. కానీ, వారిద్దరూ చరిత్రలో నిలిచిపోయే నిర్ణ�
దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. 1936 నుంచి తమ దేశం నుంచి క్రీడాకారులను పంపిస్తూనే ఉన్న బెర్ముడాను తొలిసారి స్వర్ణం వరించింది. ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో యునైటెడ్ కింగ్డమ్ పర్యవేక్షణలోని అతి చిన్నదైన దేశం కూడా గోల్డ్ గెలిచిన జాబితాల్లో
త్వరలో టోక్యో ఒలంపిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో..తమ రాష్ట్రం నుంచి ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులకు తమిళనాడు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.