Home » Omicron Latest News
ఒమిక్రాన్ వ్యాప్తితో కేంద్రం ముందస్తు చర్యలు
కొత్తరకం కేసులు ఒకటి నుంచి 3 రోజుల్లో రెట్టింపయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ...
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. శుక్రవారం(17 డిసెంబర్ 2021) దేశంలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వ్యాక్సిన్ లు చాలా వరకు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొంత వరకు ఉపయోపడుతున్నాయన్నారు. యూకే లో ఒమిక్రాన్ తో ఒక మరణం నమోదనట్లు వెల్లడైందన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవాడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండు వారాల దాక సమయం పట్టొచ్చన్నారు.
వ్యాక్సిన్ తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టేనన్నారు డీహెచ్. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక అని...
ఒమిక్రాన్తో లక్షణాలు స్వల్పంగా బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా.