Home » Omicron Live Update
భారత దేశంలో కరోనా మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతోంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 32 రోజుల తర్వాత...
రాజస్థాన్ రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది... ఒమిక్రాన్ వేగంగా వ్యాపించడంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన పెరుగుతోంది.
ఒమిక్రాన్ చాపకింద నీరులా వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆఫ్రికా దేశమైన నైజిరియా నుంచి ఒంటారియాకు వచ్చిన ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మొత్తంగా కేసులు 15కి చేరినట్లు వైద్య ఆరోగ్య అధికారులు వెల్లడించారు.
కొత్తగా వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ మాత్రం ప్రపంచాన్ని మొత్తం కలవర పెడుతోంది. దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్..దాదాపు 14 దేశాలకు విస్తరించిందని తెలుస్తోంది.