Home » Omicron Patient
హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్కు పాజిటివ్గా తేలింది. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ రోగికి డాక్టర్ వైద్యం చేసే క్రమంలో వేరియంట్ సోకినట్టు భావిస్తున్నారు.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.
భారత్ లో బయటపడిన రెండు "ఒమిక్రాన్" కేసుల్లోని బాధితుల్లో ఒకరు దుబాయ్ వెళ్లిపోయినట్టు కర్ణాటక అధికారులు తెలిపారు. కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తో నవంబర్-20న దక్షిణాఫ్రికా నుంచి