Home » Omicron Scare
కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు ఒమిక్రానే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే
దేశంలో కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం మరో లేఖ రాసిన
కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను
ఒమిక్రాన్ వేరియంట్ ఉందో లేదో తెలుసుకోవాడానికి జెనెటిక్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుందని, ఇందుకు రెండు వారాల దాక సమయం పట్టొచ్చన్నారు.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలిపింది.