Home » one crore devotees will attend
జాతరలో తీసుకోవాల్సిన చర్యలు ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ దిశానిర్దేశం చేశారు. రెండేళ్లకోసారి జరిగే జాతరలో ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.