Home » One Lakh
దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుంది. కరోనా నిబంధనలు తొలగిపోవడంతో కార్యకలాపాలు పెరిగాయి. దీంతో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం పెరిగింది ఖజానాకు ఆదాయం చేరింది.
NCC cadets వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు దేశానికి ఎంతగానో సేవ చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. గురువారం ఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పరేడ్కు ప్రధాని హాజరయ్యారు. ఎన్సీసీ క�
తెలంగాణలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలు ప్రజలను రక్షిస్తున్నాయి. టెస్టుల సంఖ్య క్రమక్రమంగా ఎక్కువ చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..రాష్ట్రంలో 1.33 లక్షల మందికి కరోనా
ఏపీలో కరోనా కేసులు లక్ష దాటాయి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 2 వేల 349 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కొత్తగా 6 వేల 51 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే 1210 కేసులు ఉన్నాయి. తూర్పు గోదావరిలో ఇప్పటివరకు 14,696 కేసులు న�
హైదరాబాద్ లో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న ముఠాల గుట్టుని రట్టు చేశారు పోలీసులు. ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆక్సిజన్ సిలిండర్ల అమ్మకాలప�
హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే(Thumbay Hospital New Life) ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఆ ఆసుపత్రి పేషెంట్లను నిలువునా దోపిడీ చేస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు అక్షరాల రూ.1.15�
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది కోవిడ్కు బలి కాగా.. ఏప్రిల్ నెలలో 10 రోజుల్లోనే మరో 60
మంచి కన్నా చెడుకు సంబంధించిన వీడియోలు అప్ లోడ్ అవుతుండడంపై యూ ట్యూబ్ దృష్టి సారించింది. చెత్తను తొలగించే పనిలో పడ్డారు నిర్వాహకులు. సెన్సార్ కటింగ్లాగా వీడియోలను డిలీట్ చేసేస్తోంది. 17 వేల యూ ట్యూబ్ ఛానెళ్లకు సంబంధించి లక్ష వీడియోలను డిలీ
డాలర్లను అక్రమంగా తరలిస్తుంది అనే ఆరోపణతో వందన సోని అనే 44ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్కు చెందిన ఆమెను లక్ష అమెరికన్ డాలర్లు కలిగి ఉన్న కారణంగా నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు