one man end life

    Peddapalli : లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి

    October 6, 2021 / 03:35 PM IST

    పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు, కారును ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడింది.

10TV Telugu News