one voice

    ఆల్ పార్టీ – వన్ వాయిస్ : దేశం జోలికొస్తే సహించం

    February 26, 2019 / 01:26 PM IST

    మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం పాక్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడుల తర్వాత  ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్ లో  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థ

10TV Telugu News