Home » Ongole MLA
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే దామచర్ల, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ లు కోరారు.
మర్యాదగల కుటుంబంలో పుట్టామని, దమ్ము ఉంటే తనపైకి రావాలని సవాలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి విసిరారు.
అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.