చీకట్లో పెద్దాసుపత్రి, టార్చ్ లైట్లతో రోగులకు చికిత్స
అదో పెద్దాసుపత్రి...ఒంగోలు పట్టణానికి అదే అతి పెద్ద ఆసుపత్రి. ఇక్కడకు చాలా మంది రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది వచ్చి రోగులు వచ్చిపోయే ఈ ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొం�
ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ 23ఏళ్ల యువకుడు పరారయ్యాడు. ఐసోలేషన్ వార్డు నుంచి అతడు తప్పించుకుని పారిపోయినట్టు వైద్యాధికారులు గుర్తించారు. పారిపోయిన యువకుడి కోసం పోలీసులు, వైద్యాధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే �