Home » open market
రైతుల దగ్గర తక్కువ ధరకు కొని డబుల్ రేట్లకు విక్రయిస్తున్నారు. మదనపల్లె మార్కెట్ కు భారీగా సురుకు చేరుకుంటుంది. పెరుగుతున్న ధరతో రైతుల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది.
బహిరంగ మార్కెట్లో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోస్ ధర 400 రూపాయలకు ఇవ్వనుంది.
భారత్లో అంతకంతకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే.. పరిస్థితి చేయిజారిపోయినట్టే కనిపిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరిక వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.