Home » Operation Ganga
22,500 మంది భారతీయ పౌరులు సహా.. 18 దేశాల పౌరులను మానవతా దృక్పధంతో తరలించినట్లు తిరుమూర్తి పేర్కొన్నారు.
యుక్రెయిన్లో సుమీలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ మంగళవారం (మార్చి 8న) ప్రారంభమైంది. సుమీ నగరం నుంచి భారతీయ విద్యార్థులు 12 బస్సుల్లో బయల్దేరారు.
రొమేనియా నుంచి మొత్తం 7వేల 457 మందిని భారత్ కు తరలించారు. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి..(Romania Operation Ganga)
తుది దశకు ఆపరేషన్ గంగ..!
రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో సుమి నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. దీంతో దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు...
రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై.. ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు.
విడతల వారీగా ఢిల్లీ చేరుకుంటున్నారు ఏపీ, తెలంగాణ విద్యార్థులు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్లో భోజన, వసతి సదుపాయాలు కల్పించారు.
యుద్ధభూమిలో మంచును కరిగించి తాగుతున్న భారతీయులు
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ గంగలో భాగంగా యుక్రెయిస్ సరిహద్దులోని భారతీయులను ప్రత్యేక విమానాల్లో తరలిస్తోంది.
రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను యుక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది(Russia Buses)