Home » Oppo Pad Air
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి కొత్త టాబ్లెట్, వైర్ లెస్ ఇయర్బడ్స్ సెట్ లాంచ్ అయింది. Oppo Reno 8 సిరీస్ ఫోన్లతో పాటు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలోనూ ఇప్పటికే అందుబాటులో వచ్చేశాయి.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.