Home » Oppo tablet in India
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారత మార్కెట్లో మొట్టమొదటి టాబ్లెట్ను లాంచ్ చేయనుంది. ఒప్పో ప్యాడ్ ఎయిర్ను జూలై 18న భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది.