Home » opposition meeting
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రులు ఎంకే స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ తదితరు
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నారు. ఆ తర్వాత తీసేసి, మళ్లీ పెంచారు.
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.
ఈనెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి పోటీగా ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో రాష్�
లోక్ సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయ సమీకరణల్లో పెను మార్పులు రాబోతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా థర్ట్ ఫ్రంట్ కోసం యత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు సోనియాగాంధీ నుంచి ఆ