-
Home » opposition politicians
opposition politicians
P Chidambaram: బీజేపీ సూచనలతోనే ఈడీ, సీబీఐ దాడులు… అరెస్టైన వారిలో 95 శాతం ప్రతిపక్ష సభ్యులే: కాంగ్రెస్ నేత చిదంబరం
November 8, 2022 / 04:53 PM IST
బీజేపీ సూచనలకు అనుగుణంగానే కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం. మోర్బి బ్రిడ్జి ప్రమాద ఘటనపై గుజరాత్ ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.