Home » Optimus Pharma
కరోనాను ఖతం చేయటానికి మరో మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. అదికూడా టాబ్లెట్ రూపంలో..ఈ మెడిసిన్ భారత్ లో మొదటిసారి హైదరాబాద్ లోనే అందుబాటులోకి వచ్చింది.దీని ధర ఎంతంటే..
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.