-
Home » Ordinance issued
Ordinance issued
AP Govt: టీటీడీ నుండి దేవాదాయశాఖకు ఏటా రూ.50 కోట్లు.. ప్రభుత్వ ఆర్డినెన్స్ జారీ!
September 4, 2021 / 08:06 AM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.