Home » Ordinance issued
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రాష్ట్ర దేవాదాయశాఖకు ప్రతి ఏడాది రూ.50 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.