ordinary woman

    ప్రధానితో ముచ్చటించిన దుర్గ ఎవరంటే..

    January 1, 2021 / 02:10 PM IST

    woman Durga talks to PM Modi in a video conference : ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద విశాఖపట్నం గాజువాకలో దుర్గ దంపతులు నిర్మించుకున్న ఇల్లు.. ప్రధాని మోడీ దృష్టికి ఆకర్షించింది. పది మంది మెచ్చుకునేలా ఆమె నిర్మించుకున్న ఇల్లు దేశానికి ఆదర్శంగా.. రాష్ట్రానికి గర్వకారణం

10TV Telugu News