original graves

    తాజ్ సమాధులకు దూరంగా ట్రంప్ నిలబడ్డారంట

    February 26, 2020 / 02:36 AM IST

    రెండు రోజులు భారత్ లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పర్యటనలో భాగంగా ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్‌లోని సమాధుల దగ్గరకు ట్రంప్‌ వెళ్లలేకపోయారు. అక్కడకు వెళ్లే దారి ఇరుకుగా, ఎత్తు తక్కువగా ఉండటమే దీనికి కారణ

10TV Telugu News