Home » orvakallu
కర్నూలు జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరేందుకు సమయం ఆసన్నమైంది. నిర్మాణం పూర్తయిన ఓర్వకల్లు విమానాశ్రయం నేడు జాతికి అంకితంకానుంది.
కర్నులూ జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాగునీటి కోసం ఘర్షణ జరిగింది. తాగునీటి సరఫరా విషయంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను, ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ మాట్లాడారు. ఈ సభకు నియోజకవర్గానిక�