Home » Oscar
ఆస్కార్ వేడుకలు ముగియడంతో RRR టీం ఒక్కొకరుగా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కీరవాణి, కాలభైరవ, ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ కూడా హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. కాగా..
తాజాగా చరణ్ ఆ ప్రోగ్రాం అయిపోయాక కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి చరణ్ అమిత షాని కలిశారు. ఇటీవల RRR మూవీ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడంతో అమిత షా..................
RRR టీం ఆస్కార్ అందుకున్న తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. RRR టీం అందరికి ఇండియాలో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అభిమానులు. నేడు మధ్యాహ్నం రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీలో చరణ్ కు అభిమానుల నుంచి భారీ స్వాగతం లభ
ఆస్కార్ వేదిక పై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ చుసిన ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో కాలభైరవ సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు.
నాటు నాటు ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ లో వరల్డ్ టాప్ మోస్ట్ హీరో టామ్ క్రూజ్ ని చంద్రబోస్ కలుసుకున్నాడు. టామ్ క్రూజ్ నాటు నాటు గురించి చంద్రబోస్తో..
ఈ ఏడాది ఆస్కార్స్ లో ఇండియన్ సినిమాలు సత్తా చాటాయి. 'నాటు నాటు', ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాలుగా చరిత్ర సృష్టించాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండు చిత్రాల పై ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ క్రమంలోనే 'ది ఎలిఫెం�
తాజాగా నేడు ఉదయం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ కి వచ్చేశారు. నేడు తెల్లవారు జామున ఎన్టీఆర్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. నాటు నాటు ఆస్కార్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ తెలుగు గడ్డ మీద అడుగుపెడుతుండటంతో.................
అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా సినిమా నిర్మాత దానయ్య కనపడలేదు. ఈ విషయం పలుమార్లు చర్చలకు వచ్చినా ఎవరూ స్పందించలేదు. ఆస్కార్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో..................
టాలీవుడ్ జక్కన జైత్రయాత్ర..
రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఆస్కార్ అందుకున్న చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఆస్కార్ వేడుకకు రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైన్ వేర్ డ్రెస్ తో చరణ్ అండ్ ఉపాసన మెరిశారు. కాగా ఈ వేడుకలో.