-
Home » out alone
out alone
Uttar Pradesh Boy: ములాయం సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇంటి నుంచి పారిపోయిన బాలుడు.. చివరకు ఏం జరిగిందంటే
October 15, 2022 / 01:12 PM IST
ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని రైల్వే పోలీసులు గమనించారు. తండ్రికి సమాచారం అందించారు.