Home » outbreak
చైనా దేశంలో మరో కరోనా లాగా మరో మహమ్మారి న్యుమోనియా మిస్టరీగా మారిందా? అంటే అవునంటున్నాయి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బలిగొన్న కొవిడ్ చైనా దేశం నుంచి వ్యాప్తి చెందింది. ఈ సారి పిల్లల్లో శ్వాసకోశ సమస్�
మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ. శనివారం సాయంత్రం డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రకటన చేసింది. ప్రస్తుతం 75 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
ఈశాన్య చైనాలో వైరస్ పంజా విసురుతోంది. జిలిన్ ప్రావిన్స్లో ఉన్న చాంగ్చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో లాక్డౌన్లు పెట్టేంతగా విస్తరిస్తోంది.
Corona Out Break : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనా దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కు సొంత వైద్యం వద్దని, మానకం�
who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోన
errakota closed : ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. సుమారు 15 కాకులు చనిపోయి ఉండటాన్ని గుర్తించిన అధికారులు.. మృతి చెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం జలంధర్లోని లాబొరేటరీకి పంపించారు. పరీక్షల్లో ఓ కాకి నమూనాలో బర్డ్ఫ్లూ �
corona virus outbreak కరోనా వైరస్తో ఏడాది కాలంగా ప్రపంచం విలవిల్లాడుతోంది. గత ఏడాది నవంబర్ లో చైనాలోని వూహాన్ సిటీలో తొలి కరోనా కేసు వెలుగు చూసింది. వూహాన్ సిటీలో కరోనా మహమ్మారి పుట్టిన విషయం యావత్ ప్రపంచానికి ఈ విషయం తెలుసు. అయితే, వూహాన్లో కరోనా వైరస్
తెలంగాణలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేలకంటే తక్కువగా నమోదువుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 1,302 కేసులు నమోదయ్యాయని, 2,230 మంది ఒక్కరోజే కోలుకున్నారన
న్యూజిలాండ్లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. గడిచిన 24 గంటల్లో, న్యూజిలాండ్లో కొత్తగా 13 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో న్యూజిలాండ్లో క్రియాశీల కేసుల సంఖ్య 69 కి పెరిగింది. మే నెలలో న్యూజిలాండ్ కరోనా రహితంగా ప్రకటించన తర్వాత ఇప్�
గతేడాది డిసెంబర్ లో చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకింది. ఈ మహమ్మారిని ఎదుర్కొన్న, వివిధ దేశాల్లోని ప్రజారోగ్య అధికారులు…వైరస్ పీక్ స్టేజ్ ని ఎలా ఆలస్యం చేయాలి మరియు అడ్డుకోవాలి అనే