Home » outbreak of COVID-19
భారతదేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదువుతున్నాయి. వేలాది సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో గత ఏడాదిలో విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది.