Over 5 crore pilgrims take holy dip

    ఒకే రోజు 5కోట్ల మంది స్నానాలు : కుంభమేళాలో రికార్డ్

    February 5, 2019 / 04:19 AM IST

    యూపీ: ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. కుంభమేళా భక్తజనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలిచ్చారు. దీంతో కుంభమేళాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఒక్క రోజే 5కోట్ల మంది సాహ్నీ స్నానాలు ఆచరించారు. 2019, ఫిబ్రవ�

10TV Telugu News