-
Home » Over 500 Delhi govt school students qualify JEE Main
Over 500 Delhi govt school students qualify JEE Main
JEE మెయిన్స్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సత్తా, 500 మందికిపైగా అర్హత, గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి
September 15, 2020 / 12:08 PM IST
ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బడుల్లో చదువుకున్న పిల్లలు సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రతిభ చూపించారు. ఈ ఏడాది ఏకంగా 500మందికిపైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ కు అర్హత సాధించారని స్వయంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.