over action on farmer Ashok

    రూ.లక్ష ఇవ్వు లేదా పొలం వదిలేయ్

    August 7, 2020 / 03:45 PM IST

    పొలం విషయంలో ఓ రైతు కొడుకును ఎస్సై చావబాదాడు. తన పొలం విషయంలో పాసు పుస్తకంలో మిస్టేక్స్ ఉన్నాయని రెవెన్యూ అధికారుల్ని అడిగిన పాపానికి పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని ఇష్టమొచ్చినట్లుగా చావగొట్టాడు. భూముల విషయంలో పోలీసులకు సంబంధం లేకపోయిన�

10TV Telugu News