Overseas Buy

    IPL చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా కమిన్స్ 

    December 19, 2019 / 12:02 PM IST

    ఐపీఎల్  2020 వేలంలో అత్యంత ధర పలికిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ.. కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు సొంతం చేసుకుంది. నిజానికి కమిన్స్ కనీస ధర కేవలం రూ.2 �

10TV Telugu News