-
Home » Owaisi booked in UP
Owaisi booked in UP
Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!
September 10, 2021 / 07:40 PM IST
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయింది.