Home » Owaisi booked in UP
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయింది.