Owaisi booked in UP

    Asaduddin Owaisi : యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు!

    September 10, 2021 / 07:40 PM IST

    ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయింది.

10TV Telugu News