Home » Own Village
శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కోవిడ్తో చనిపోయిన మహిళ మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్సు డ్రైవర్లు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులు... చివరకు బైక్పైనే మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు.
migrant workers : వచ్చేస్తున్నాం తిరిగి పనిలో చేరుతున్నాం..అంటున్నారు వలస కార్మికులు. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో సొంతూళ్లకు వెళ్లిన వలస కార్మికులు మళ్లీ నగరాలకు పయనమౌతున్నారు. సొంత ప్రాంతాలకు వెళ్లిన వారిలో 70% వరకు మళ్లీ నగరాలు, గతంలో పనిచేసి�
రాజధాని ఫైట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. మూడు రాజధానులు వద్దు..ఒక్క రాజధానే ముద్దు అంటూ రాజధాని ప్రాంతాల వాసులు ఇంకా ఆందోళనలు చేపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీయైన టీడీపీ ఆందోళనలు, నిరసనల్లో పాల్గొంటోంది. ఇదిలా ఉంటే..టిడిపి అధినేత చంద్రబాబు స్వగ్ర